That heroine is the daughter of disgraced Chiranjeevi

Chiranjeevi: ఏంటి చిరంజీవి కూతురు ఆ హీరోయిన్ పరువు తీసిందా… ఇంతకీ ఏ హీరోయిన్ పరువు తీసింది.. చిరంజీవి కూతుర్లలో ఏ కూతురు ఈ పని చేసింది. పరువు పోయేంతలా చిరంజీవి కూతురు చేసిన పని ఏంటి అనే విషయం తెలియక చాలామంది జుట్టు పీక్కుంటున్నారు.ఇక అసలు విషయం ఏమిటంటే.. సుస్మిత కొణిదెల నిర్మాతగా చేసిన పరువు వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటిటిలో దూసుకుపోతుంది. ఈ వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ రావడంతో ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్గా చేసిన నివేదా పేతురాజ్ ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.

That heroine is the daughter of disgraced Chiranjeevi

ఇందులో భాగంగా ఈమె సినిమా విడుదలకు ముందు ఒక ప్రమోషన్ చేసింది.అదేంటంటే రోడ్డుపై వెళ్తున్న సమయంలో పోలీసులు వచ్చి కారు ఆపి డిక్కీలో ఏముందో చూపించమని అంటారు. దానికి నివేదా నేను చూపించను. అది నా పరువు అంటుంది.అయినప్పటికీ పోలీసులు విడిచిపెట్టరు. దాంతో కోపంగా ఫోన్ విసిరేస్తుంది. అయితే ఈ వీడియో నెత్తింట్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది నివేదా పేతురాజ్ ప్రవర్తనపై షాకింగ్ కామెంట్లు చేశారు. ఇలానేనా ఉండేది ఆ డిక్కీలో ఏం పెట్టుకుంది.. ( Chiranjeevi)

Also Read: Nazriya: సింపుల్ లుక్ లో దర్శనమిచ్చిన నజ్రియా.. కానీ వాచ్ చాలా కాస్ట్లీ గురు..!

చూపెట్టమంటే అంత కోపం ఎందుకు అని కామెంట్లు పెట్టారు. ఇక క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ అవ్వడంతో చాలామంది నివేదా కుటుంబ సభ్యులు ఫోన్ చేసి మరీ ఎందుకు అలా చేసావ్ అని అడిగారట. అయితే ఇదంతా ఫ్రాంక్ వీడియో.. నీవేదా తన పరువు వెబ్ సిరీస్ కోసం చేసిన ప్రమోషన్.కానీ ఈ విషయం తెలియక చాలామంది నివేదా ని తప్పుగా అర్థం చేసుకున్నారట.అయితే నివేదాకి ఈ విషయంలో చిక్కులు ఎక్కువవ్వడంతో చిత్ర యూనిట్ ని కనీసం టైటిల్ అయినా అనౌన్స్ చేయండి అంటూ మొరపెట్టుకుందట.

That heroine is the daughter of disgraced Chiranjeevi

దాంతో నివేదా పేతురాజ్ బాధ చూడలేక తర్వాత రోజే పరువు టైటిల్ ని అనౌన్స్ చేశారు. ఇక ఈ రచ్చ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవ్వడంతో ఇంకొకసారి అలాంటి ప్రమోషన్ ఎప్పుడూ చేయకూడదు రా బాబోయ్ అని నివేదా పేతురాజ్ ఫిక్స్ అయిందట. అలా నివేదా పేతురాజ్ పరువు పోవడానికి పరోక్ష కారణం సుస్మిత కొణిదల అయింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.( Chiranjeevi)