Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చుట్టూ.. శాంతి వివాదం రాజుకుంటున్న సంగతి తెలిసిందే. శాంతి ప్రెగ్నెంట్ కు కారణం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అని… ఆమె భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేసి… రచ్చ రచ్చ చేశాడు. దీంతో శాంతి… మీడియా సమావేశం పెట్టి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. Jagan

Vijayasai Reddy is not alone Jagan is surrounded by lovers

అటు విజయసాయిరెడ్డి కూడా మీడియా సమావేశం… ఎల్లో మీడియాను ఏకీపారేశారు. తామేమి తక్కువ తినలేదని విజయసాయిరెడ్డిని.. ప్రతిరోజు ఎల్లో మీడియా.. గట్టిగానే అరుసుకుంటుంది. ఇలా ఈ వివాదం రోజు రోజుకు పెద్దగానే అవుతోంది. అయితే… రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఒక్కడే కాకుండా… ఇలాంటి దారుణాలకు వైసీపీ నేతలు చాలామంది పాల్గొంటారు. Jagan

Also Read: Pawan Kalyan: పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం…మంత్రి పదవికి రాజీనామా ?

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత… పర్యటక శాఖ మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్…ఓ మహిళకు ఫోన్ చేసి అరగంట వచ్చిపో చాలు అంటూ… రచ్చ చేశాడు. దానికి సంబంధించిన ఆడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. Jagan

ఇక సత్తనపల్లి నియోజకవర్గంలో ఓడిపోయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు… కూడా గతంలో ఓ మహిళకు ఫోన్ చేసి… అసభ్యంగా మాట్లాడాడు. అలాగే వైసిపి మాజీ ఎంపీ గోరంట్ల కూడా ఇలాగే రచ్చ చేశాడు. ఇప్పుడు లేటెస్ట్ గా.. విజయ్ సాయి రెడ్డి వివాదం తెరపైకి వచ్చింది. ఇలా జగన్ మోహన్ రెడ్డి చుట్టూ.. అందరూ ఇలాంటి వారే ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. Jagan