Who is the person who paid crores to do that with Sridevi for one day

Sridevi: అలనాటి అందాల తార శ్రీదేవి తో సినిమా చేయాలని ఎంతోమంది స్టార్ హీరోలు కూడా ఆసక్తిగా ఎదురుచూసేవారు. అయితే ఈమె టాలీవుడ్ ని వదిలి బాలీవుడ్ కి వెళ్ళాక అక్కడ కూడా చాలామంది బాలీవుడ్ జనాలు ఈమెకు బ్రహ్మరథం పట్టారు. అలా బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మతో ఒక్క రోజు ఆ పని చేయడం కోసం ఓ వ్యక్తి చేసిన పని ఏంటో తెలిస్తే మీరందరూ షాక్ అవ్వాల్సిందే.

Who is the person who paid crores to do that with Sridevi for one day

మరి ఇంతకీ శ్రీదేవి కోసం కోట్లు కుమ్మరించిన ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం.. అందాల నటి శ్రీదేవితో మాట్లాడడానికి చాలామంది ఎదురు చూసేవారట. అలా ఓ సమయంలో ఓ అరబ్ షేక్ శ్రీదేవి అందానికి ముగ్దుడై ఆమెతో ఒక్కరోజు కలిసి డిన్నర్ చేయాలి అని భావించారట.ఇదే విషయాన్ని చాలా సార్లు ఆమెకు లెటర్స్ రాస్తూ తెలిపారట. అయితే ఆ లెటర్స్ శ్రీదేవి కంటే ముందు శ్రీదేవి దగ్గర పని చేసే వాళ్ళు చూసుకుంటారు. ( Sridevi )

Also Read: Vijay Thalapathy: విజయ్ కోసం కొట్టుకున్న ఇద్దరు హీరోయిన్లు అందుకే గొడవలా..?

అలా శ్రీదేవి దగ్గర పని చేసే సీనియర్ జర్నలిస్ట్ ఈమంది రామారావు చూశారట. ఇక ఈమంది రామారావుని శ్రీదేవితో మాట్లాడే ఛాన్స్ ఇప్పించమని అప్పట్లోనే వేయి రూపాయల చెక్కు రాసి పంపారట అరబ్ షేక్.. ఇక ఈ విషయం శ్రీదేవి తల్లికి చెప్పగా ఆయన్ని పిలిపించి నువ్వు నా కూతురితో మాట్లాడాలంటే టీ నగర్ లో 4000 గజాల్లో ఓ ఇల్లు ఉంది.దాన్ని కొనుగోలు చేసి శ్రీదేవి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి తీసుకురా అప్పుడు మాట్లాడిపిస్తాను అని చెప్పిందట.

Who is the person who paid crores to do that with Sridevi for one day

దాంతో అరబ్ షేక్ వెంటనే వెళ్లి టీ నగర్ లో ఉన్న 4000 గజాల ఇల్లును కొని శ్రీదేవి పేరుమీద రాయించి మరీ శ్రీదేవి తల్లికి ఇచ్చారట.ఆ తర్వాత శ్రీదేవి తల్లి ఆమెతో మాట్లాడానికి పర్మిషన్ ఇచ్చిందట. అలా శ్రీదేవి కోసం అరబ్ షేక్ లక్షలు పెట్టి ఇల్లు కొన్నారట. అయితే ఇప్పుడు ఆ ప్రాపర్టీ కోట్లలో ఉంటుంది అంటూ ఈమంది రామారావు ఓ ఇంటర్వ్యూలో ఎవరికి తెలియని సీక్రెట్ విషయాన్ని బయట పెట్టారు.( Sridevi )