Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఒంటరి అయిపోయినట్లు సమాచారం అందుతుంది. విజయసాయిరెడ్డి.. పైన తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేసినప్పటికీ కూడా… జగన్మోహన్ రెడ్డి ఆయనను అస్సలు పట్టించుకోవడం లేదట. గత నాలుగు రోజులుగా శాంతి, విజయ సాయిరెడ్డి రిలేషన్ షిప్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. Jagan

Jagan Expulsion of Vijayasai Reddy from YCP

ఈ వ్యవహారం బయటపడడంతో… రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా… దేశవ్యాప్తంగా ఈ ఇష్యూ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై విజయ్ సాయి రెడ్డి వెంటనే కౌంటర్ కూడా ఇచ్చారు. ఆదివాసి మహిళను కించపరిచేలా చంద్రబాబు నాయుడు అలాగే ఎల్లో మీడియా ప్రచారం చేసిందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. Jagan

Also Read: Roja: జూనియర్ ఎన్టీఆర్ ను కలిసిన రోజా ?

అయితే దీనిపై ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి… విజయసాయి రెడ్డికి ఫోన్ చేసి లేదా డైరెక్ట్ గా రమ్మని పిలిపించి అడగలేదట. విజయ సాయి రెడ్డి చేసిన పనికి.. జగన్మోహన్ రెడ్డి కాస్త సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. శాంతి విషయంతో పాటు మరికొంతమంది కూడా విజయ్ సాయి రెడ్డి పై… తప్పుడు కథనాలను జగన్మోహన్ రెడ్డికి వివరించారట. Jagan

అలాగే బిజెపి పెద్దల టచ్ లోకి విజయసాయిరెడ్డి వెళ్లినట్లు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డికి చెప్పారట. వైసీపీ నేతలపై విజయసాయిరెడ్డి కామెంట్స్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారట. దీంతో వైసిపి పార్టీ నుంచి విజయసాయిరెడ్డిని బహిష్కరించాలని.. అనుకుంటున్నారట మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. Jagan