Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… ఓటమి బాధలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి…ఇంకా ఇబ్బందులు వరుసగా వస్తూనే ఉన్నాయి. కోర్టు కేసులు లేదా నోటీసులు, దాడులు ఇలా ఎన్నో జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పక్కలో పాములాగా తన చెల్లెలు వైయస్ షర్మిల… నిత్యం సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని ఒక ఆట ఆడుకుంటుంది. Jagan

70 crore offer to YCP MPs Jagan in shock

అటు కూటమి ప్రభుత్వం కూడా…రోజుకో నేతలతో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన వైఫల్యాలపై ప్రశ్నిస్తోంది. అయితే తాజాగా… వైసిపి రాజ్యసభ సభ్యులను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారట. ఏకంగా ఒక్కో రాజ్యసభ సభ్యుడికి.. 40 కోట్ల నుంచి 70 కోట్లు ఇచ్చేందుకు చంద్రబాబు ప్లాన్ వేశారట. Jagan

Also Read: Sri Reddy: వైసీపీ నేతల పోకడలు… సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న శ్రీ రెడ్డి ?

రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి అసలు సంఖ్యా బలం లేదు. అటు బిజెపి పార్టీకి కూడా తక్కువగానే సంఖ్యా బలం ఉంది. ఈ రెండు పార్టీల కంటే వైసీపీ పార్టీకి సంఖ్యా బలం ఎక్కువ. ప్రస్తుతం రాజ్యసభ వైసిపి సభ్యు లు 11 మంది ఉన్నారు. Jagan

గత ఐదు సంవత్సరాలలో ఈ 11 మంది ఎప్పుడూ కూడా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసేవారు. అయితే ఇప్పుడు ఆ ఎంపీలను కొనుగోలు చేసేందుకు… బేరం పెట్టారట. ఒక్కో సభ్యుడికి 40 నుంచి 70 కోట్లు కూడా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారట. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా ఆపుతారో చూడాలి. Jagan