Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది. ఇప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్లో.. జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉంది. అధికారం కోల్పోవడం… ఆ తర్వాత 11 సీట్లకే పరిమితం కావడం దానికి తోడు ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం అత్యంత దారుణంగా తయారయింది. Jagan

Jagan and YS Bhartis passports seized

దీంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేని పరిస్థితి ఉంది. అటు… బంపర్ మెజారిటీ దక్కించుకున్న చంద్రబాబు నాయుడు కూడా… ఇదే చాన్స్ అని గట్టిగానే తగులుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పై కేసులు పెట్టడం, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతలను టార్గెట్ చేయడం లాంటివి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తోంది. Jagan

Also Read: Revanth Reddy: రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం?

అయితే… లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి అలాగే వైయస్ భారతి పైన దారుణంగా ట్రోలింగ్ తెలుగు తమ్ముళ్లు. జగన్మోహన్ రెడ్డి దంపతుల పాస్పోర్ట్ లు సీజ్ చేశారని… కొంతమంది జోరుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా విజయవాడలోని పాస్పోర్ట్ ఆఫీస్ కు జగన్మోహన్ రెడ్డి అలాగే వైయస్ భారతి రావడంతో… వాళ్ళిద్దరి పాస్పోర్ట్ లో సీజ్ చేశారని ప్రచారం చేశారు. Jagan

అయితే ఇందులో… ఏ మాత్రం వాస్తవం లేదు. జగన్మోహన్ రెడ్డి అలాగే వైయస్ భారతి పాస్పోర్ట్ ల గడువు పూర్తయింది. వాటిని రెన్యువల్ చేసుకునేందుకు విజయవాడ పాస్పోర్ట్ ఆఫీస్ కి వచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం విజయవాడ పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. Jagan