Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి…. అత్యంత భయంకరంగా ఉందని చెప్పవచ్చు. అసలు ప్రశ్నించే వాడే లేడు అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం… ఏపీలో వ్యవహరిస్తోంది. వైసిపి నేతలను కొట్టిన, తిట్టినా పట్టించుకోని నాధుడే లేదన్నట్టుగా.. బెంగళూరు వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి. దీంతో వైసిపి క్యాడర్ మొత్తం భయంతోనే బతుకుతుంది. Vijayasai Reddy

Big wicket in YCP Vijayasai meeting with Amit Shah

జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటాడని… తాడేపల్లి వదిలేసి బెంగళూరు వెళ్ళిపోయారు. ఇక ఇలాంటి నేపథ్యంలో… జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ అయిన విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో… విజయసాయిరెడ్డి భేటీ కావడం జరిగింది. ఈ భేటీతో… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. Vijayasai Reddy

Also Read: Jagan: జగన్, వైయస్ భారతి పాస్ పోర్ట్ లు సీజ్..?

వైసిపి అగ్ర నేత విజయసాయిరెడ్డి… బిజెపి పార్టీలోకి వెళ్తున్నారని మళ్లీ జోరుగా ప్రచారం అందుకుంది. ప్రస్తుతం వైసీపీ పార్టీ కష్టాల్లో ఉంది. ఇలాంటి నేపథ్యంలో కూటమి సర్కార్ కేసులు పెడుతోంది. అందుకే తనను తాను రక్షించుకునేందుకు విజయసాయిరెడ్డి.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసినట్లు తెలుస్తోంది. Vijayasai Reddy

ఇక పచ్చ మీడియా అయితే… బిజెపిలోకి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వెళ్లేందుకే సిద్ధమైనట్లు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం… వ్యవహరిస్తున్న తీరుపై అమీషాకు విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు… వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే స్వయంగా విజయసాయిరెడ్డి మాట్లాడాలి. Vijayasai Reddy