Venu Swamy who robbed crores by blackmailing them to die

Venu Swamy: వేణు స్వామి బాగోతం ఒక్కొక్కటిగా మూ బయటపడుతోంది. ఇప్పటికే టీవీ ఫైవ్ మూర్తి ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు బ్రాహ్మణుల ద్వారానే బయటపెట్టారు. అయితే జర్నలిస్టు టీవీ5 మూర్తి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఆయన ఐదు కోట్లు డిమాండ్ చేశారని వేణు స్వామి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో మూర్తి వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నాపై తప్పుడు ఆరోపణలు చేశారని మీడియా వేదికగా ధ్వజమెత్తారు.

Venu Swamy who robbed crores by blackmailing them to die

ఇందులో భాగంగా ఎంతోమంది పెద్దపెద్ద వారిని లైవ్ లోకి తీసుకువచ్చి లైవ్ లోనే వేణు స్వామి నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. ఇందులో భాగంగా.. వేణు స్వామి వాళ్ళు చనిపోతారని చెప్పి కోట్ల డబ్బులు లాగేసారట. అయితే ఈ విషయాన్ని బ్రాహ్మణ సంఘానికి చెందిన ఓ పెద్దమనిషి మీడియా ఛానల్ లైవ్ లో ఈ విషయం బయట పెట్టారు. ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణులు ఎవరైనా మద్యపానం, మాంసాహారాలు తింటారా.. (Venu Swamy)

Also Read: Prashanth: పెళ్లైన అమ్మాయితో మళ్లీ పెళ్లి..ప్రశాంత్ జీవితంలోని చీకటి కోణం..?

కానీ యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ బ్రాహ్మణ జాతి అవమానపడేలా వేణు స్వామి నేను మద్యం తాగుతా మాంసాహారం తింటా, నాకు పబ్ కూడా ఉంది అంటూ ఎన్నో షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇలాంటి మాటలు బ్రాహ్మణ జాతికే అవమానం. వేణు స్వామికి అసలు మంత్రాలు రావు యాగాలు చేయడం రాదు.ఏమీ రాదు కానీ ఆయన కింద కొంత మంది బ్రాహ్మణులను పెట్టుకొని వారికి పావలా ఇచ్చి ఆయన మిగతా వాటా తీసుకుంటాడు. ఇక చంద్రబాబు అప్పుడు చనిపోతాడు కేసీఆర్ ఇప్పుడు చనిపోతాడు అని వాళ్ల ముందే ఈ విషయం చెప్పి బ్లాక్మెయిల్ చేశాడు.

Venu Swamy who robbed crores by blackmailing them to die

దాంతో భయపడిపోయిన వాళ్లు కోట్లు ఇచ్చి యజ్ఞ యాగాలు చేయించుకున్నారు.ఇక వాళ్ళ ఇంటికి వెళ్లి ఏదో ఒక పెద్ద ముగ్గు వేసి పరిహార పూజ చేస్తున్నట్టు వారిని నమ్మించి కోట్లు కొట్టేస్తున్నాడు. ఈయన భార్య వీణ బ్రాహ్మణ సంఘాలు, జర్నలిస్టులు తమకు అండగా ఉండాలని మద్దతు పలకాలని చెబుతుంది. కానీ ఇలాంటి వారికి ఎవరు మద్దతు ఇవ్వరు.బ్రాహ్మణ జాతి ఆయనకు అస్సలు సపోర్ట్ చేయదు అంటూ లైవ్ లోనే వాళ్ళని తిట్టేశారు.(Venu Swamy)