Sai Dharam Tej: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు సంఘటనలు బాగా హాట్ టాపిక్ అయ్యాయి. అందులో ఒకటి ముంబై హీరోయిన్ ను వైసీపీ నేతలు వేధించడం… మరొకటి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ కెమెరా వివాదం. ముంబై హీరోయిన్ కేసును తెలుగుదేశం పార్టీ హైలెట్ చేస్తుంటే…గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ సీక్రెట్ కెమెరా వ్యవహారాన్ని వైసీపీ గట్టిగా ప్రచారం చేస్తోంది. Sai Dharam Tej

Andhra Pradesh Hidden Camera Found In Girls’ Washroom Leads to Massive Protest

అయితే అదే కాలేజీకి చెందిన ఓ స్టూడెంట్ తన ప్రియురాలి సహాయంతో… గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ లేడీ బాత్రూంలో సీక్రెట్ కెమెరా బిగించాడట. ఈ నేపథ్యంలో 300 న్యూడ్ వీడియోలు… రికార్డ్ చేసుకుని అమ్ముకున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారం తాజాగా బయటపడింది. Sai Dharam Tej

Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి పై 10 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు?

దీంతో మహిళ విద్యార్థులు కాలేజీ ముందు ధర్నాకు దిగారు. వీడియోలు తీసిన నిందితునికి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కేసులోకి మెగా హీరో సాయిధరమ్ తేజ్ ను వైసిపి లాగుతుంది. ఇంకోసారి సేఫ్ ఆంధ్ర ప్రదేశ్ అంటే.. తాటతీస్తామని వైసిపి వార్నింగ్ ఇస్తోంది. అయితే మొన్న.. సేఫ్ ఆంధ్ర ప్రదేశ్ అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. Sai Dharam Tej

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ ప్రశాంతంగా ఉందని తెలిపాడు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ… మహిళ విద్యార్థులకు అన్యాయం జరిగిందని వైసీపీ ఆరోపణలు చేస్తుంది. ఇంకోసారి సేఫ్ ఆంధ్ర ప్రదేశ్ అని పోస్ట్ పెడితే… చుక్కలు చూపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. Sai Dharam Tej