Mudragada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ అత్యంత దారుణంగా ఓడిన సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో 11 స్థానాలకే వైసీపీ పరిమితం కావడం. అటు పార్లమెంటు ఎన్నికల్లో కూడా నాలుగు స్థానాలనే సంపాదించుకోగలిగింది. Mudragada

mudragada good bye to jagan

మొన్నటి ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా.. దక్కకపోవడం గమనార్హం. అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి పార్టీని ఒక్కొక్కరుగా… వీడుతున్నారు.ఇప్పటికే మాజీలు చాలామంది వైసిపికి రాజీనామా చేసి పక్క పార్టీలోకి జంప్ అయ్యేందుకు..చూస్తున్నారు. Mudragada

Also Read: KCR: గాంధీ – కౌశిక్ పంచాయతీ.. కేసీఆర్ అదిరిపోయే స్కెచ్?

ఇద్దరు వైసిపి రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ముద్రగడ రూపంలో మరోసారి తగలనుంది. మొన్న పిఠాపురం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పర్యటించినప్పుడు ముద్రగడ పద్మనాభం ఎక్కడ కనిపించలేదు. దీంతో ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. తన కూతురు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి బాట పట్టడం లేదట ముద్రగడ.ఇక త్వరలోనే రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పబోతున్నారట. Mudragada