BJP Madhavi Latha: తిరుమల శ్రీవారి లడ్డు అంశంపై బీజేపీ నేత మాధవి లత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యకు లడ్డులు పంపించారు…రామునికి పంపారు కాబట్టే అసలు విషయం బయట పడ్డదని చెప్పారు బీజేపీ నేత మాధవి లత. తిరుపతి లడ్డు అంశం పై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. BJP Madhavi Latha

BJP Firebrand Madhavi Latha Kompella Compares Tirumala Laddu Issue

భక్తులు మోడీ, అమిత్ షా కు సీబీఐ విచారణ జరిపించాలనీ మేసేజ్ లు పంపియండని కోరారు బీజేపీ నేత మాధవి లత. హిందువులు ఇక సైలెంట్ గా ఉండరన్నారు . రాజకీయాలతో నాకు సంబంధం లేదు… ఇది మా విశ్వాసాలకు సంబంధించిన అంశం అన్నారు బీజేపీ నేత మాధవి లత. మాకు నిజం తెలియాలని.. హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల జోక్యం ఉండకూడదన్నారు బీజేపీ నేత మాధవి లత. BJP Madhavi Latha

Also Read: IPL 2025: వచ్చే సీజన్ కోసం ప్రీతిజింటా షాకింగ్ నిర్ణయం ?

చంద్రబాబు నాయుడు ఆధారాలు లేకుండా మాట్లాడరు కదా అని చెప్పారు. తిరుమల శ్రీవారికి నైవేధ్య సమర్పణ కూడా నిర్దేశించిన సమయం మేరకు జరగడం లేదని చెప్పారు. కోవిడ్ కాలం నుంచి స్వామివారికి దిట్టం మేరకు నైవేధ్య సమర్పణ చెయ్యడం లేదు.. స్వామివారికి శుచిగా,రుచిగా ప్రసాద సమర్పణ చేస్తే దేశం సుభిక్షంగా వుంటుందని చెప్పారు. BJP Madhavi Latha