Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం అలాగే భారతీయ జనతా పార్టీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. అతి త్వరలోనే భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం పార్టీ విలీనం కాబోతుందని ఆయన బాంబు పేల్చడం జరిగింది. Vijayasai Reddy

Vijayasai Reddy on tdp and bjp

జమిలి ఎన్నికల తర్వాత… భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం పార్టీ విలీనం ఖాయమని విజయసాయిరెడ్డి తెలపడం జరిగింది. అందుకే… వైసిపి నేతలను.. కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆగ్రహించారు. వేల కోట్లు పెట్టి వైసిపి నేతలను తెలుగుదేశం అలాగే బిజెపి కొంతమంది తెలిపారు. Vijayasai Reddy

Also Read: Tirumala: తిరుమల లడ్డూ ప్రసాదంపై రచ్చ.. వైసీపీ అదిరిపోయే స్కెచ్ ?

చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలన.. అష్ట దరిద్రంగా తయారైంది అన్నారు. ఈ వంద రోజుల పాలనలో తెలుగు తమ్ముళ్లు అలాగే బీజేపీ మధ్య గొడవలు జరుగుతున్నాయని కూడా ఆయన వివరించారు. ఇక మరికొన్ని చోట్ల… టిడిపి నేతల మధ్య వివాదాలు తెరపైకి వస్తున్నాయని కూడా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ పరిణామాలు చూస్తే మద్యంతర ఎన్నికలు జరిగిన తర్వాత బిజెపిలో టిడిపి విలీనం అవుతుందన్నారు. Vijayasai Reddy