Anchor Shyamala: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ… యాంకర్, వైసిపి అధికార ప్రతినిధి శ్యామల సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పుంగనూరు నియోజకవర్గంలో… ఓ ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్ అలాగే హత్య జరిగిన సంఘటనపై… వైసిపి నేతలు వరుసగా స్పందించడం జరుగుతుంది. Anchor Shyamala

Anchor Shyamala Comments On Chandrababu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెడు రాజకీయాలు మాని మహిళల మానప్రాణాలను రక్షించాలని… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను డిమాండ్ చేశారు వైసీపీ నేత యాంకర్ శ్యామల. నిండు పున్నం లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని…. అమావాస్య చీకటిగా మార్చుతున్నాడని… చంద్రబాబుపై విరుచుకుపడ్డారు శ్యామల. Anchor Shyamala

Also Read: Tamannaah Bhatia: పాక్ క్రికెటర్ తో తమన్నా పెళ్లి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు… సొంత జిల్లాలో… మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా… ఎక్కడ స్పందించినట్లు దాఖలాలు కనిపించడం లేదని.. యాంకర్ శ్యామల మండిపడ్డారు. ఈ మేరకు వీడియోను కూడా విడుదల చేశారు శ్యామల. మరి దీనిపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. Anchor Shyamala