Nagarjuna: టాలీవుడ్ మన్మధుడు నాగార్జున మనందరికీ సుపరిచితమే. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ హీరో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల సామీ రంగాచిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు నాగార్జున.

Nagarjuna comments

ప్రజెంట్ వర్ష సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే హీరోయిన్ అమలాను నాగార్జున ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం 1992 జూన్ 11న జరిగింది. అంటే నాగార్జున అండ్ అమల వివాహ బంధంలోకి అడుగుపెట్టి 32 సంవత్సరాలు కావస్తుంది.

Also Read: Balakrishna: బాలకృష్ణతో రే** సీన్స్ లో నటించి టార్చర్ అనుభవించిన ఇద్దరు హీరోయిన్లు..?

ఇక ఈ సందర్భంగా మంగళవారం అనగా జూన్ 11 నాగార్జున అండ్ అమల వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. అయితే ఈ క్రమంలో గతంలో అమల వంటపై నాగార్జున చేసిన కామెంట్స్ వారు అవుతున్నాయి. ఓ మూవీ ప్రమోషన్స్ లో నాగార్జున తినడంపై యాంకర్ ప్రశ్నించింది. దీనికి ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు నాగార్జున. ” ఈగ పోయేటప్పుడు ఇంకో ముచ్చట అడుగుతాను సారు.. ఏమనుకోకండి.

Nagarjuna comments

ఇప్పుడు పోయి ఏం తింటావు. నేను పొద్దున్న ఇంత మధ్యాహ్నం ఇంత రాత్రి ఇంత గట్టిగా తింటా ” అంటూ యాంకర్ తెలిపింది. ఇక దీనికి నాగార్జున సమాధానం ఇస్తూ..” పొద్దున్న ఎక్కువ తిని రాత్రి తక్కువ తింటా ” అని చెబుతాడు. దీంతో.. తిని తిన్నట్లుగా ఎందుకు అమలా మేడం వంట చేయదా.. అని యాంకర్ అడుగుతుంది. దీనికి బాగా నవ్వుతూ సమాధానం ఇస్తాడు నాగార్జున. ” అంటే ఆమె చేస్తే కేవలం వెజిటేరియనే వండుతుంది. అది సమస్య. అందుకే నేనే పండుకుంటా ” అంటూ తెలిపారు. ప్రజెంట్ నాగార్జున వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Nagarjuna)