Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. వైసిపి నేతలు వరుసగా కేసుల పాలు అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంతో… తెలుగుదేశం కూటమి ప్రభుత్వం… వైసిపి పార్టీ నేతలను టార్గెట్ చేస్తోంది. ఇక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వైసిపి నేతలను.. ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతలను… టార్గెట్ చేస్తూ కేసులు వేస్తున్నారు. Vijayasai Reddy

She is pregnant by Vijayasai but there is a big twist at the end

అయితే తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఏపీ దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అధికారి శాంతి.. ప్రెగ్నెంట్ అయిందని.. ఆమె భర్త మదన్ మోహన్ తాజాగా… దేవాదాయ శాఖ కమిషనర్… సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. తాను దుబాయ్ లో ఉన్నా కూడా తన భార్య శాంతి… ప్రెగ్నెంట్ అయిందని… దీనిపై చర్యలు తీసుకోవాలని… తన ఫిర్యాదులో తెలిపారు మదన్ మోహన్. Vijayasai Reddy

Also Read: Kcr: కేసీఆర్ కు బిగ్ షాక్.. 9 మంది ఎమ్మెల్యేలు జంప్.. ఇక కాంగ్రెస్ లో BRS విలీనమే?

అయితే తన భార్య ప్రెగ్నెంట్ కావడానికి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తో పాటు మరో ఇద్దరు అధికారులు కారణమని తన ఫిర్యాదులో మదన్ మోహన్ వివరించారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ ఫిర్యాదు అందడంతో.. అధికారి శాంతిని సస్పెండ్ చేశారు సత్యనారాయణ. దీంతో ఈ టాపిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. Vijayasai Reddy

అయితే… తన ప్రెగ్నెంట్ వివాదంపై శాంతి తాజాగా స్పందించారు.విజయసాయి రెడ్డికి తనకు ఎలాంటి సంబంధం లేదని… తన ప్రెగ్నెంట్ కు… విజయ్ సాయి రెడ్డికి అంటగట్టడం ఏంటని నిలదీశారు ఏపీ అధికారి శాంతి. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తా అని కూడా శాంతి. Vijayasai Reddy