Vijayasai Reddy: వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కొత్త ఛానల్ పెట్టే పనిలో పడ్డారట. ఇప్పటికే తన ఛానల్ కు సీఈఓ ను కూడా… సెట్ చేసుకున్నారట విజయ్ సాయి రెడ్డి. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో పనిచేస్తున్న శాంతి అలాగే రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మధ్య ఏదో ఇల్లీగల్ ఎ***ఫైర్ ఉన్నట్లు…రకరకాల వార్తలు వచ్చాయి. Vijayasai Reddy

Rumored Vijayasai Reddy’s Channel

ఎల్లో మీడియాలో అయితే… ఇప్పటికీ సీరియల్ ఎపిసోడ్ లా ఈ విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా మహా న్యూస్ వంశీ అయితే ప్రతిరోజు ఇదే అంశాన్ని టార్గెట్ చేసి… చూపిస్తున్నారు. విజయసాయిరెడ్డి టార్గెట్ గా.. వార్తలను ప్రచారం చేస్తున్నారు వంశీ. అయితే మొన్న దీనిపై స్పందించిన విజయ్ సాయి రెడ్డి… కొత్త ఛానల్ పెడతానని కూడా ప్రకటించేశారు. Vijayasai Reddy

Also Read: KCR: ఢిల్లీలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ?

ఇందులో భాగంగానే తాజాగా తన.. కొత్త ఛానల్ పెట్టేందుకు ఆఫీస్ కూడా సెట్ చేశారట. హైదరాబాదులోనే కొత్త ఛానల్ పెట్టేందుకు రంగం సిద్ధం చేశారట విజయసాయిరెడ్డి. దీనికోసం తెలంగాణలో ఉన్న ప్రముఖ న్యూస్ చానల్ సీఈఓ… రంగంలోకి దింపుతున్నారట. ఆ ఛానల్ కంటే ఎక్కువ జీతం కూడా ఇస్తానని ఆఫరించారట విజయసాయిరెడ్డి. Vijayasai Reddy

ఇక ఈ ఛానల్ కోసం కావాల్సిన బిల్డింగ్, స్టూడియో, కెమెరామెన్లు, స్టాప్స్ కోసం కూడా… చర్యలు తీసుకుంటున్నారట విజయ సాయి రెడ్డి. అయితే… ఈ ఛానల్ తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా మొన్న తనకు వెన్నుపోటు పొడిచారని వైసిపి నేతలపై విజయసాయిరెడ్డి కామెంట్స్ చేశారు.వారికి కూడా వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి ఛానల్ పనిచేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Vijayasai Reddy