ABN Radhakrishna: తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను ఇవి కూడా అమలు చేయకుండా.. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక అసెంబ్లీలో కూడా… చాలా దారుణంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష నాయకులను మాట్లాడకుండా చేస్తున్నారు. ABN Radhakrishna

ABN Radhakrishna in Telangana Assembly

అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉంటే కూడా వాళ్ల వైపు కెమెరాలు కూడా పెట్టడం లేదు అసెంబ్లీ మీడియా. అయితే దీని వెనుక చాలా పెద్ద కుట్రలే జరుగుతున్నాయని.. గులాబీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏబీఎన్ రాధాకృష్ణ కుటుంబానికి సంబంధించిన సావి మీడియాకు.. అసెంబ్లీ మీడియా హక్కులు కల్పించారట. ABN Radhakrishna

Also Read: Chandrababu: జగన్మోహన్ రెడ్డికి…చంద్రబాబు బంపర్ ఆఫర్ ?

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. సావి మీడియాకు ఈ హక్కులు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే… ఏబీఎన్ రాధాకృష్ణ అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కై… ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటే వాళ్ల ముఖాలు కనిపించకుండా కెమెరాలను సెట్ చేశారట. ABN Radhakrishna

వాళ్లు… రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా… మాట్లాడుతుంటే అసలు.. అసెంబ్లీలో లేనట్లే చూపిస్తున్నారట. కేవలం వాయిస్ మాత్రమే మనకు వినిపిస్తోంది. అయితే దీనిపై వెంటనే న్యాయం జరగాలని గులాబీ పార్టీ డిమాండ్ చేస్తోంది. లేకపోతే కోర్టుకు వెళ్తామని కూడా హెచ్చరిస్తుంది. ABN Radhakrishna