Perni Nani: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆగడాలు ఎక్కడ తగ్గడం లేదు. వైసిపి పార్టీ మొన్నటి ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైంది. నాలుగు పార్లమెంటు సభ్యులను మాత్రమే దక్కించుకోగలిగింది. అయితే ఈ తరుణంలోనే అత్యధిక సీట్లు సంపాదించుకున్న తెలుగుదేశం కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది. Perni Nani

Attack On Perni Nani janasena

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆగడాలు ఎక్కడా తగ్గడం లేదు. వైసీపీ నేతలే టార్గెట్ గా….కూటమి ప్రభుత్వం సాగుతోంది. ఇప్పటికే చాలామంది నేతలపై కేసులు పెట్టిన తెలుగుదేశం కూటమి.. అరెస్టు చేసే ప్రయత్నాలు కూడా చేస్తోంది. అలాగే వైసిపి నేతల పర్సనల్ విషయాలను తెరపైకి తీసుకువచ్చి నానా రచ్చ చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. Perni Nani

Also Read: Sai Dharam Tej: గర్ల్స్ కాలేజీ బాత్ రూమ్ ల్లో సీక్రెట్ కెమెరా.. అడ్డంగా ఇరుక్కున్న మెగా హీరో?

అయితే ఇలాంటి నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నానిని…. టార్గెట్ చేసింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఆయనపై జనసేన కార్యకర్తతో దాడి చేయించింది. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని ప్రయాణిస్తున్న కారును పెట్రోల్ పోసి నిప్పు అంటించబోయాడు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త. ఈ సంఘటన ఇప్పుడు వివాదంగా మారింది. Perni Nani

గుడివాడ నియోజకవర్గం రాజేంద్రనగర్ ప్రాంతంలో…. పేర్ని నాని పర్యటించారు. అక్కడ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. అయితే అధికారంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై… పేర్ని నాని చేసిన కామెంట్లకు క్షమాపణలు చెప్పాలని… డిమాండ్ చేస్తూ నిరసనకు దిగింది జనసేన. ఈ తరుణంలోనే పేర్ని నాని కారు పై దాడి జరిగింది. ఇక జనసేన కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు… స్టేషన్ కు తరలించారు. అయితే కావాలనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇలా… కార్యకర్తలను ఉసుగొల్పుతోందని వైసీపీ చెబుతోంది. Perni Nani