Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న వరుస నిర్ణయాలు వివాదాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినేలా… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని గులాబీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కెసిఆర్ ప్రభుత్వం దిగిపోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాదులో కంపెనీలు అసలు.. కొత్తవి రావడం లేదని.. గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. Revanth Reddy

Revanth Reddy is damaging hyderabad

ఇటు హైడ్రా తీసుకువచ్చి… హైదరాబాద్ డ్యామేజ్ కు కారణం అవుతున్నాడని చెబుతున్నారు. ఈ హైడ్రా వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా… నాశనం అయిందని గులాబీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. గత రెండు నెలలుగా.. హైదరాబాదులో రిజిస్ట్రేషన్లు కూడా తగ్గిపోయాయని అంటున్నారు. హైదరాబాద్ ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని కూడా చెబుతున్నారు గులాబీ నేతలు. Revanth Reddy

Also Read: TDP MLA Adimulam: బిజెపి పార్టీలోకి TDP ఎమ్మెల్యే ?

అయితే చంద్రబాబు ఆదేశాల మేరకు అమరావతి వైపు… కంపెనీలు అలాగే రియల్ ఎస్టేట్ దందా పెరిగేలా… రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని కూడా కేటీఆర్ లాంటి నేతలు చెబుతున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందిన కౌశిక్ రెడ్డి ఇలాంటి ఎమ్మెల్యే పైన ఏపీకి చెందిన గాంధీ దాడి చేయడం కూడా.. హైదరాబాదులో శాంతిభద్రతలు దెబ్బ తినేలా రేవంత్ రెడ్డి వెనుకుండి నడిపించాడని అంటున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి కారణంగా హైదరాబాద్ మొత్తం నాశనం అవుతుందని చెబుతున్నారు నేతలు. Revanth Reddy