IPL 2025: 2025లో ఐపీఎల్ మ్యాచులు జరగనున్నాయి. అయితే పంజాబ్ కింగ్స్ ప్రాంచైజీ తన కోచింగ్ సిబ్బందితో 2025 ఐపీఎల్ ప్రారంభానికి ముందే కీలక మార్పులు చేసింది. దీని ప్రకారం పంజాబ్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ను ప్రధాన కోచ్ గా నియమించారు. IPL 2025

Preity Zinta shocking decision for next season IPL 2025

వాస్తవానికి రికీ పాంటింగ్ రెండు నెలల క్రితమే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోచ్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. అయితే పంజాబ్ లో అతడు చేరిన తర్వాత ఇతర కోచింగ్ సిబ్బందిలో కొన్ని కీలక మార్పులకు సంబంధించి పాంటింగ్ తన సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. IPL 2025

Also Read: ICC Prize Money: ICC చరిత్రాత్మక నిర్ణయం, భారీ ప్రైజ్ మనీ ప్రకటన !

ప్రతి ఎడిషన్ కు ముందు పంజాబ్ కింగ్స్ జట్టులో మార్పులు కొత్త ఏమీ కాదు. గత ఏడు సంవత్సరాలలో ఫ్రాంచైజీ మొత్తం ఆరుగురు కోచ్ లను మార్చడం జరిగింది. ఇప్పుడు పంజాబ్ జట్టు ఆరో కోచ్ రికీ పాంటింగ్ తన పనిని ప్రారంభించనున్నాడు. IPL 2025