Politics

Revanth Reddy: వైద్యం అందించడం సామజిక బాధ్యత..!

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రోత్సాహంగా వరంగల్లో 3 పడకల సూపర్ స్పెషాలిటీ మెడికోవార్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి…

Jagan: చంద్రబాబుకు షాక్… మోడీ, జగన్ ను ఒకటి చేస్తున్న నవీన్ పట్నాయక్ ?

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అనేక కష్టాలు ఎదురు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… ఒడిస్సా మాజీ ముఖ్యమంత్రి నవీన్…

Modi: షాంఘై సమస్యకు మోడీ దూరం..!

Modi: వచ్చే నెలలో కజకిస్తాన్లో షాంఘాయ్ సహకార సంస్థ సదస్సుకు మోదీ వెళ్ళట్లేదని తెలుస్తోంది. మోడీ తరపున కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ హాజరు కాబోతున్నారని…

Kcr: ఓమ్ని స్టీరింగ్ కూడా కేసీఆర్ చేతిలోనే.. ఆ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చేందుకేనా ?

Kcr: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ఉద్యమ సింహం కల్వకుంట్ల చంద్రశేఖర రావు… మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. గులాబీ పార్టీని ఎమ్మెల్యేలు వీడుతున్న నేపథ్యంలో… పార్టీ నేతల్లో…

Revanth Reddy: ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలి..!

Revanth Reddy: ప్రాంతీయ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా…

Jagan: కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం…. జగన్ భయపడిపోతున్నాడా ?

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైసీపీ పార్టీ… కాంగ్రెస్ లో విలీనం కాబోతున్నట్లు… వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే అనపర్తి బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి…

AP: పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులు..!

AP: ఏపీ పంచాయతీ రాజ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి పనిచేస్తానని దేశం మెచ్చే విధంగా ఏపీ పంచాయతీ రాజ్ వ్యవస్థకు సొబగులు తీసుకువస్తానని డిప్యూటీ సీఎం…

ఏపీలో ఆ న్యూస్ ఛానెళ్ల పునరుద్ధరణ.. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ ఫెడరేషన్ హర్షం

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 6 నుండి నిలిచిపోయిన టీవీ9, సాక్షి టీవీ, 10 టీవీ, ఎన్.టీవీ న్యూస్ ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలని 15 మంది మల్టీ…

NTR: కొడాలి నాని, వంశీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్..?

NTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… వైసిపి పార్టీ దారుణంగా ఓడిన సంగతి మనందరికీ తెలిసిందే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది జగన్మోహన్ రెడ్డి…