Deepika Padukone: బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే తళ్లయినట్టు తాజాగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రీసెంట్ గానే అంటే బిడ్డ పుట్టడానికి ముందే ఆ గణపతి ఆశీర్వాదాలు తీసుకోవడం కోసం ముంబైలో ఉన్న సిద్ధి వినాయకుని టెంపుల్ ని బాలీవుడ్ స్టార్ కపుల్స్ అయినటువంటి రన్వీర్ సింగ్,దీపిక పదుకొనేలు సందర్శించారు.ఇక సిద్ధి వినాయక టెంపుల్ కి వెళ్లిన సమయంలో దీపికా పదుకొనే రన్వీర్ సింగ్ కి సంబంధించిన ఫోటోలు మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే.
Good news.. Deepika Padukone gave birth a baby
అయితే తాజాగా ముంబై లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ డాక్టర్లు దీపిక పదుకొనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు బయట పెట్టారు.. దీపిక పదుకొనే కి అందమైన పాప పుట్టిందని, ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్టు బయట పెట్టేసారు. అయితే ఇప్పటివరకు దీపికా పదుకొనే రన్వీర్ సింగ్ ఇద్దరిలో ఏ ఒక్కరు గాని తమకి బిడ్డ పుట్టిన విషయాన్ని బయట పెట్టలేదు. (Deepika Padukone)
Also Read: RGV: శ్రీదేవి బోనీ కపూర్ ని పెళ్లి చేసుకున్న రాత్రి ఆర్జీవి ఏం చేశారంటే.. టాప్ సీక్రెట్.?
అలాగే దీపిక రన్వీర్ ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఈ విషయం తెగ చక్కర్లు కొడుతుంది. అయితే తాజాగా దీపికా పదుకొనేక బిడ్డ పుట్టింది అనే విషయం తెలియగానే ఓవర్గం నెటిజన్స్ ఒక స్వామీజీని తెగ ట్రోల్ చేస్తున్నారు.. ఇక ఆ స్వామీజీ ఎవరు.. అసలు పొరపాటు ఏంటంటే.. గతంలో ఓ ప్రముఖ జ్యోతిష్యుడు దీపిక పదుకొనే జాతకాన్ని చూసి ఆమెకు కచ్చితంగా మగ బిడ్డ పుడతాడు అని చెప్పారు.
కానీ ఆయన చెప్పిన జాతకం తారుమారైపోయి దీపికకు ఆడబిడ్డ పుట్టింది. అయితే దీపికకి ఎవరు పుట్టిన ఏం పర్వాలేదు.కానీ ఆ జ్యోతిష్యుడు చెప్పిన విషయం మాత్రం తారుమారవ్వడంతో కొంతమంది నెటిజన్స్ ఆయనను సోషల్ మీడియాలో ఏకీపారేస్తున్నారు. ఇలాంటి దొంగ జాతకాలు చెబుతూ ఇంకెన్ని రోజులు బతుకుతారు అంటూ తిట్టిపోస్తున్నారు.(Deepika Padukone)