Shriya: ఏంటి నిజంగానే నాగార్జున మేనకోడలు భర్తతో హీరోయిన్ శ్రీయా రొమాన్స్ చేసిందా.. ఈమె రొమాన్స్ చేశాక జరిగిన గొడవలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.నాగార్జున మేన కోడలు భర్తతో శ్రీయ రొమాన్స్ చేసింది అంటే అది నిజ జీవితంలో కాదు సినీ లైఫ్ లో..ఇక అసలు విషయం ఏమిటంటే.. నాగార్జున మేన కోడలు అంటే అందరికీ తెలిసిన సుప్రియ యార్లగడ్డ..ఈమె మొదట్లో హీరోయిన్గా నటించాలి అని పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
Nagarjuna’s niece’s husband had an love with the heroine Shriya
కానీ ఈ ఒక్క మూవీ తోనే ఆమె సరి పెట్టుకోవాల్సి వచ్చింది.ఆ తర్వాత హీరోయిన్ అవ్వాలనే కల పక్కన పెట్టేసి నిర్మాతగా అన్నపూర్ణ బ్యానర్ భాద్యతలు తీసుకుంది. ఇక ఆ మధ్యకాలంలో అడివి శేష్ హీరోగా చేసిన క్షణం మూవీలో ఓ కీలక పాత్రలో నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ నటుడు చరణ్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ హీరో ప్రస్తుతం బతికి లేరు. (Shriya)
Also Read: Nivetha Thomas: పెళ్లికి రెడీ అయిన నాని హీరోయిన్.. ఫిక్స్ అయింది అంటూ పోస్ట్..!
ఆయన అప్పట్లో హీరోయిన్ శ్రీయ తో కలిసి ఇష్టం అనే మూవీ లో నటించారు. ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కమర్షియల్ గా హిట్ కాకపోవడంతో ఇండస్ట్రీలో శ్రియ స్టార్ అయితే చరణ్ రెడ్డి మాత్రం అక్కడే ఉండిపోయారు.అయితే చరణ్ రెడ్డికి సుప్రియ యార్లగడ్డకి ఎక్కడ పరిచయం ఏర్పడి ప్రేమ కలిగిందో తెలియదు కానీ ఈ జంట పెళ్లి చేసుకున్నారు.
కానీ కొద్ది సంవత్సరాలు కూడా వీరు తమ రిలేషన్ ని కంటిన్యూ చేయలేకపోయారు. దాంతో విడాకులకు అప్లై చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే చరణ్ రెడ్డి హార్ట్ స్ట్రోక్ తో మరణించారు. ఇక ఈయన మరణించే వరకు కూడా చాలామందికి అక్కినేని నాగార్జున మేనకోడలు భర్త అనే విషయం తెలియదు.అలా ఇష్టం మూవీ లో నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ భర్త చరణ్ రెడ్డితో శ్రియ రొమాన్స్ చేసింది.(Shriya)