Sri Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు.. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పాలనలో టిడిపి పార్టీ నేతలను ఇబ్బంది పెట్టారో… వారిని టార్గెట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. అయితే ఇందులో శ్రీరెడ్డి కూడా ఉన్నారు. తాజాగా శ్రీ రెడ్డి పై..జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు కేసు బుక్ చేశారు. Sri Reddy

దీంతో శ్రీ రెడ్డి ఏపీ నుంచి పరారై… వేరేచోట దాక్కుంది. హైదరాబాదులో ఉందా? బెంగళూరు వెళ్ళిపోయిందా,? లేక దుబాయ్ వెళ్లిపోయిందా? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. శ్రీ రెడ్డి సెలబ్రిటీ కనక… తరచూ విదేశాలకు బెంగళూరు లాంటి ప్రాంతాలకు వెళుతూ ఉంటుంది. కాబట్టి కేసు అనే పద్యంలో ఏదో ఒకచోట మాత్రం దాక్కుంది. Sri Reddy

Also Read: Revanth Redddy: గద్వాల ఎమ్మెల్యేతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు జంప్ ?

అయితే శ్రీరెడ్డి భయపడి పోయినప్పటికీ… సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఒక పోస్ట్ పెట్టండి ఆమెకు.. నిద్ర పట్టడం లేనట్లుగా ఉంది. తాజాగా శ్రీ రెడ్డి పెట్టిన పోస్ట్… హాట్ టాపిక్ అయింది. తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. Sri Reddy

వైసిపి నేతల కారణంగా తాను ఈ నిర్ణయానికి వచ్చానని వెల్లడించింది. వాస్తవానికి వైసిపి కార్యకర్తగా శ్రీ రెడ్డికి మంచి గుర్తింపు ఉంది.కానీ కూటమి సభ్యులు కేసు పెట్టిన కూడా… తనకు వైసిపి నేతలు సపోర్ట్ గా నిలవడం లేదని ఆమె ఆందోళన. అందుకే ఆమె సూసైడ్ చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్.. కావాలనే డ్రామాలు ఆడుతుందని మండిపడుతున్నారు. Sri Reddy