
NDA INDIA: పార్లమెంట్ లో రచ్చ.. MP ల మధ్య తీవ్ర వాగ్వాదం
పార్లమెంట్ కాంప్లెక్స్లో NDA-INDIA కూటముల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల ఎంపీలు ఎదురెదురుగా నిలిచి నినాదాలు చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. స్పీకర్ విజ్ఞప్తి చేసినప్పటికీ రాజకీయ వేడి పెరిగింది, విభేదాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.









