BRS: పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో ట్విస్ట్ ?

BRS: పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసు విచారణ కొనసాగుతోంది. అత్యున్నత ధర్మాసనంలో ఫిరాయింపులపై వాడివేడిగా వాదనలు సాగుతున్నాయి. బీఆర్ఎస్ తరఫున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం. Twist in the case of BRS MLAs who defected from the party KTR: దేశాలు దాటినా పోలీసులను వదిలిపెట్టను ? పార్టీ ఫిరాయింపులపై మొదట 18 మార్చి…

Read More

Telangana: ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలన నిర్ణయం ?

Telangana: ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోలేదు అనడం సరైంది కాదని సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి. అనర్హత చట్టం ప్రకారమే స్పీకర్ నడుచుకుంటున్నారని తెలిపారు. నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ జరుగనుంది. Speaker takes sensational decision on defected MLAs ఈ తరుణంలోనే… స్పీకర్ తరఫున నిన్న సాయంత్రం సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు అసెంబ్లీ సెక్రటరీ….

Read More

KCR: గజ్వేల్‌ లో పంచాయితీ…కేసీఆర్‌ సభ్యత్వం రద్దు కానుందా ?

KCR: గజ్వేల్‌ లో కేసీఆర్‌ గురించి పంచాయితీ కొనసాగుతోంది…కేసీఆర్‌ సభ్యత్వం రద్దు కానుందని అంటున్నారు. ఆ దిశగా కాంగ్రెస్‌ నేతలు.. స్పీకర్‌, గవర్నర్‌, సీఎం రేవంత్‌ కు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలోనే… గజ్వేల్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్‌ కు కౌంటర్‌ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిల్లర రాజకీయాలకు, దిగజారుడు, దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహించారు. Panchayat in Gajwel Will KCR’s membership be cancelled…

Read More
Chennur MLA Vivek Venkataswamy And Balka Suman Intresting Meeting At Assembly

Telangana: బాల్క సుమన్, వివేక్ వెంకటస్వామి చర్చలు ?

Telangana: తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. దాదాపు 15 నిమిషాల పాటు బాల్క సుమన్ అలాగే వివేక్ వెంకటస్వామి చర్చలు చేశారు. ఎన్నికల్లో ఈ ఇద్దరు మధ్య పోటీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాల్క సుమన్ పై దాదాపు 50 వేల మెజారిటీతో వివేక్ వెంకటస్వామి విజయం సాధించారు. Telangana Balka Suman and Vivek Venkataswamy’s discussion అలాంటి ఇద్దరు ప్రత్యర్ధులు బాల్క సుమన్ అలాగే వెంకటస్వామి… ఇద్దరు కూడా 15…

Read More

KTR: దేశాలు దాటినా పోలీసులను వదిలిపెట్టను ?

KTR: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వరుసగా గులాబీ పార్టీ కార్యకర్తలు అలాగే నేతలను అక్రమ కేసుల్లో పోలీసులు అరెస్టు చేస్తున్నారని గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాల పర్యటనలో బిజీగా ఉన్న గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… ఈ సందర్భంగా భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. KTR omments on telangana police అక్రమంగా గులాబీ పార్టీ నేతలు అలాగే కార్యకర్తలపై కేసులు…

Read More

KTR: ఎక్కని గుడి లేదు- మొక్కని దేవుడు లేడు

KTR: ఎక్కని గుడి లేదు- మొక్కని దేవుడు లేడని ఆగ్రహించారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేయని శపథం లేదు-ఆడని అబద్దం లేదని చెప్పారు. ఒకటా రెండా.. అక్షరాల 420 అబద్దపు హామీలు అని మండిపడ్డారు. నిండు శాసన సభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై గునపం దింపింది ఇందిరమ్మ రాజ్యం. చట్ట సభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్ కు తూట్లు పొడిచిన కపట కాంగ్రెస్ అని మండిపడ్డారు. అధికారం కోసం అందరికి రుణమాఫీ- అధికారం…

Read More
ACB Case on Vidadala Rajini

Vidadala Rajini: ఏ క్షణమైనా విడదల రజిని అరెస్ట్ ?

Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వైసిపి నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. పాత కేసులు తిరగేసి… ఒక్కొక్కరిని బొక్కలో వేస్తోంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇప్పటికే చాలామంది వైసిపి కీలక నేతలను జైలుకు పంపింది చంద్రబాబు సర్కార్. ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ మంత్రి విడుదల రజిని పై ఏసీబీ కేసు నమోదు అయింది. ACB Case on Vidadala Rajini Nara Lokesh: నారా లోకేష్‌ చేతిలో ఎన్టీఆర్‌ ప్లెక్సీ…

Read More

Vastu Tips: ఇంట్లోకి గుడ్ల గుబ వస్తే లాభమా ?

Vastu Tips: ఇళ్లలోకి పక్షులు, కీటకాలు రావడం చాలా సహజం. ముఖ్యంగా పల్లెటూర్లలో పక్షులు, కీటకాలు ఇంట్లోకి రావడం ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాలలో అనేక రకాల పక్షులు ఇంట్లోకి వస్తూ పోతూ ఉంటాయి. అయితే కొన్ని రకాల పక్షులు ఇంట్లోకి రావడం వల్ల ఇంట్లో వారు బాగా భయపడతారు. ముఖ్యంగా గుడ్ల గుబ ఇంట్లోకి వచ్చిందంటే చాలు ఏదో అశుభం జరుగుతుందని చాలామంది భయానికి లోనవుతూ ఉంటారు. ఎందుకంటే గుడ్లగూబ చాలా భయంకరంగా ఉంటుంది….

Read More

Jagan: ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ

Jagan: డీలిమిటేషన్ పై ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. దక్షణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్యలో తగ్గింపు లేకుండా చూడాలని లేఖలో ప్రధాని మోదీని కోరిన వైఎస్ జగన్… ఈ మేరకు లేఖ రాశారు. 2026లో జరిగే డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలలో ఆందోళన ఉందని ఈ లేఖలో తెలిపారు. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ ఆందోళన కలిగిస్తోందని వెల్లడించారు. గత 15 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాలలో జనాభా తగ్గిందన్నారు. YS Jagan writes…

Read More

Telangana: ఒకే వేదికపై కేటీఆర్‌, సీఎం రేవంత్‌..జగన్‌ మిస్సింగ్‌ ?

Telangana: ఒకే వేదికపై కేటీఆర్‌, సీఎం రేవంత్‌ కనిపించనున్నారు. ఇవాళ చెన్నైలో జరగనున్న దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి హాజరు అయ్యేందుకు చెన్నై చేరుకుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు బృందం. అటు సీఎం రేవంత్‌ రెడ్డి బృందం కూడా చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఒకే వేదికపై కేటీఆర్‌, సీఎం రేవంత్‌ కనిపించనున్నారు. అటు దీనిపై కేటీఆర్‌ మాట్లాడారు. డీలిమిటేషన్ ప్రతిపాదన వలన ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయన్నారు. కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరిగి…

Read More