Supreme Court rejects YSRCP leaders plea

YSRCP leaders: వైసీపీకి చుక్కెదురు..వైసీపీ నేతల ముందస్తు బెయిల్‌పై సుప్రీం కోర్టు నిరాకరణ!!

YSRCP leaders: గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పును మార్చాలన్న నిందితుల అభ్యర్థనను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం స్పష్టంగా తిరస్కరించింది. గతంలో, ముందస్తు బెయిల్ కోసం నిందితులు హైకోర్టును ఆశ్రయించగా, వారు ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో 33 మంది నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా వారికి నిరాశ ఎదురైంది. Supreme Court rejects YSRCP leaders…

Read More

Vijayasai Reddy: విజయసాయి రెడ్డికి గవర్నర్ పదవి ?

Vijayasai Reddy: వైసిపి పార్టీ మాజీ నాయకులు విజయసాయిరెడ్డి కి బంపర్ ఆఫర్ తగిలినట్లు తెలుస్తోంది. విజయ్ సాయి రెడ్డి కి గవర్నర్ పదవి ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. దీనికి విజయ సాయి రెడ్డితో చర్చలు జరుపుతున్నారట బిజెపి నేతలు. ఇటీవల కాలంలో వైసీపీ పార్టీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. governer post to Vijayasai Reddy రాజకీయాలకు గుడ్ బై…

Read More

KCR: కాంగ్రెస్ పరువు పాయె.. KCR కే 70% ఓట్లు ?

KCR: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని… బహిరంగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు.. నిలదీస్తున్నారు. న్యూస్ ఛానల్ లేదా యూట్యూబ్ ఛానల్ విలేకరులు వెళ్లి మైకు ముందు పెడితే బండ బూతులు తిడుతున్నారు తెలంగాణ ప్రజలు. congress party survey on KCR and revanth అయితే ఇలాంటి… తెలంగాణ రాష్ట్రంలో గత కెసిఆర్ పాలన బాగుందా? లేదా…

Read More
Gummanur Jayaram Comments On Journalists

Gummanur Jayaram: తప్పుడు వార్తలు రాస్తే.. రైలు పట్టాల కింద వేసి తొక్కిస్తా?

Gummanur Jayaram: తనపై తప్పుడు వార్తలు రాస్తే జర్నలిస్టులను రైలు పట్టాల పైన వేసి తొక్కించి చంపేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు టిడిపి పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. అయితే.. తాజాగా గుమ్మనూరు జయరాం చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనపై ఈ మధ్యకాలంలో తప్పు వార్తలు విపరీతంగా రాస్తున్న క్రమంలో… అనుచరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు గుమ్మనూరు జయరాం. Gummanur Jayaram Comments On Journalists ఈ సందర్భంగా…

Read More
Telangana One justice for Allu Arjun Another justice for Kishan Reddy

Telangana: అల్లు అర్జున్‌కి ఓ న్యాయం.. కిషన్ రెడ్డికి మరో న్యాయమా?

Telangana: అల్లు అర్జున్‌కి ఓ న్యాయం.. కిషన్ రెడ్డికి మరో న్యాయమా? అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. నేరుగా తన ప్రమేయం లేకపోయినా సంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి వ్యవహారంలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని ముప్పుతిప్పలు పెట్టించి, నానా రాద్ధాంతం చేసినట్లు రేవంత్ సర్కార్ పై సోషల్ మీడియాలో మండిపడుతున్నారు నేటిజన్స్. Telangana One justice for Allu Arjun Another justice for Kishan Reddy కానీ.. కిషన్…

Read More

Chiranjeevi: విజయసాయి రెడ్డి స్థానంలో చిరంజీవికి చాన్స్,?

Chiranjeevi: ఇటీవల కాలంలో విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా…. పూర్తిగా రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పారు. దీంతో ఏపీలో రాజ్యసభ సీటు ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఈ సీటు కూటమి నేతలలో ఎవరో ఒకరికి దక్కై ఛాన్స్ ఉంది. Vijayasai reddy mp seat for chiranjeevi and kirankumarreddy ఇలాంటి నేపథ్యంలో రాజ్యసభ సీటు కోసం చిరంజీవి…

Read More

Pawan Kalyan: కూటమి నేతలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. కూటమి నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గత కొన్ని రోజులుగా నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని.. తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న తరుణంలో…. తాజాగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. Pawan kalyan post over nda leaders over…

Read More

Telangana: భట్టి విక్రమార్క – పొంగులేటి మధ్య విబేధాలు.. ఇదిగో సాక్ష్యం!?

Telangana: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్రామసభల పంచాయతీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇండ్లు అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండిటితో పాటు రైతు బంధు, ఇందిరమ్మ భరోసా పథకాలకు కూడా అప్లికేషన్లను తీసుకుంది. Differences between Bhatti Vikramarka and Ponguleti మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించి ఈ.. నాలుగు పథకాలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను తీసుకుంది తెలంగాణ రాష్ట్ర…

Read More
Padma Awards 2025 Winners Full List

Padma Awards 2025: గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. తెలుగోడికి ఛాన్స్ ?

Padma Awards 2025: భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు ప్రతిష్ఠాత్మక పద్మ శ్రీ పురస్కారాలను ప్రకటిస్తుంది. ఈ ఏడాది కూడా పలువురు ప్రముఖులు తమ కృషితో ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ పురస్కారాల్లో పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు ఉండగా, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. Padma Awards 2025 Winners Full List పద్మ విభూషణ్…

Read More
Vijayasai Reddy to Rajya Sabha once again

Vijayasai Reddy: విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. రాజకీయ సన్యాసమే ?

Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు(శనివారం) రాజీనామా చేస్తానని వెల్లడించారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, తాను ఏ పార్టీలో చేరడం లేదన్నారు. నాలుగు దశాబ్దాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. Vijayasai Reddy sensational decision రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని… రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ…

Read More