Budda Venkanna: పారిపోయిన వర్మ కోసం టీడీపీ బిగ్ స్కెచ్ ?

Budda Venkanna: జగన్, రాంగోపాల్ వర్మల పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ కావడం జరిగింది. రాంగోపాల్ వర్మ భయపడి పారిపోయాడు అంటూ రెచ్చిపోయి మాట్లాడారు బుద్ధ వెంకన్న. తాజాగా మీడియాతో బుద్ధ వెంకన్న మాట్లాడడం జరిగింది. తల్లి, కూతుళ్లను వదిలేసిన వర్మను వెనుకేసుకొచ్చి మాట్లాడతావా? అని ఆగ్రహించారు బుద్ధ వెంకన్న. నువ్వు కూడా నీ తల్లి, చెల్లిని కూడా బయటకు పంపేశావు…వివేకం సినిమా గురించి ఎందుకు గగ్గోలు పెడుతున్నారన్నారు. Budda Venkanna Budda Venkanna…

Read More

Jagan: ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు ఊహించని షాక్ ఇచ్చిన జగన్?

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా వైసిపి నేతలను టార్గెట్ చేసి తెలుగుదేశం కూటమి నేతలు పోలీసు కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడ ఉన్నా వైసిపి నేతలు గజగజ వనికి పోతున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు అటు జగన్మోహన్ రెడ్డి పైన ఎల్లో మీడియా… తప్పుడు ప్రచారం చేస్తున్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. Jagan jagan…

Read More

Eknath Shinde: బిజెపి కూటమి నుంచి షిండే అవుట్?

Eknath Shinde: మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యి దాదాపు పది రోజులు అయిపోయింది. కానీ ఇప్పటివరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై క్లారిటీ రాలేదు. తీవ్ర సందిగ్ధత నెలకొంటోంది. తనకు కచ్చితంగా ముఖ్యమంత్రి పదవి కావాలి అని… ఏక్ నాథ్ షిండే మొండిపట్టు పట్టారు. Eknath Shinde Maharashtra Election Eknath Shinde ఇక అటు భారతీయ జనతా పార్టీ నేతలు కూడా…. ఫడ్నవిచ్ ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేస్తున్నారు….

Read More

CM Revanth Reddy: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఎకరాకు 20 లక్షలు ప్రకటించిన రేవంత్!!

CM Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌లో మూడు రోజుల పాటు జరిగిన రైతు పండుగ ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో పాలమూరుకు సంబంధించిన అనేక కీలక ప్రకటనలు చేస్తూ, లగచర్ల రైతులకు అదిరిపోయే శుభవార్త ఇచ్చారు. ముఖ్యంగా, రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన భూసేకరణ అంశంపై ఆయన స్పందించారు. CM Revanth Reddy…

Read More

Pawan Kalyan: కాకినాడ పోర్టు వివాదం.. ఆ నిర్మాతల భరతం పడతానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!!

Pawan Kalyan: కాకినాడ పోర్టు నుండి అక్రమంగా రేషన్ బియ్యం రవాణా అవుతున్న విషయం పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరు ఉన్నా వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. కానీ, ఇలాంటి నెట్‌వర్క్‌ను తునాతునకలు చేయడం అంత సులభమైన పని కాదని కూడా స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వాల అవగాహన పెరగడం, శక్తివంతమైన చర్యలు అవసరం అనేది పవన్ వ్యాఖ్యలలో స్పష్టంగా కనిపిస్తోంది. Pawan Kalyan Highlights Kakinada…

Read More

Jagan: జనంలోకి జగన్.. 26 జిల్లాల్లో పర్యటన..?

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకి హీటెక్కుతున్నాయి. ఒకవైపు సోషల్ మీడియాలో అరెస్టులు, మరొకవైపు అదాని వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ తరుణంలో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలలోకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. Jagan Jagan Mohan Reddy Plans District Tours Post-Sankranti to Revitalize YSRCP Support సంక్రాంతి పండుగ నుంచి జిల్లాల పర్యటన చేయనున్నట్లు…

Read More

Thummala Nageswara Rao: తెలంగాణలో రైతుబంధు రద్దు.. తుమ్మల హాట్ కామెంట్స్ ?

Thummala Nageswara Rao: తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు రద్దు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన.. కామెంట్స్ నేపథ్యంలో… ఈ కొత్త డౌట్ అందరిలోనూ నెలకొంది. కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఫసలు కు రైతుబంధు వేసేవారు. కరోనా సమయంలో కూడా రైతుబంధు నిధులు విడుదల చేసి చరిత్ర సృష్టించారు కేసీఆర్. Thummala Nageswara Rao Thummala Nageswara Rao About Rythu Bandhu…

Read More
Cm Revanth Reddy kodangal Telangana Politics Heats Up Over CM Post

Cm Revanth Reddy: కొడంగల్ కు గుడ్ బాయ్.. కొత్త నియోజకవర్గం వేటలో రేవంత్ ?

Cm Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొడంగల్ నియోజకవర్గాన్ని ఆయన వదిలేయనున్నట్లు.. చెబుతున్నారు. అందుకే కొడంగల్ నియోజకవర్గ ప్రజల పట్ల.. దయ లేకుండా వ్యవహరిస్తున్నారని గులాబీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా కొడంగల్ నియోజకవర్గం గురించి సంచలన వార్తలు వస్తున్నాయి. Cm Revanth Reddy Cm Revanth Reddy Key Decision On Kodangal ఈ వార్తల ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి…

Read More
Telangana Government Announces Raithu Bharosa

Telangana Government: తెలంగాణ రైతులకు బంపర్ ఆఫర్.. రైతు భరోసాపై మంత్రి కీలక వ్యాఖ్యలు!!

Telangana Government: నల్లగొండ జిల్లాలో ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం త్వరలోనే రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు అని ప్రకటించారు. “మనం ఇప్పటికీ 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. మిగతా రుణమాఫీ ఈ నెల 30న చేయనున్నాం” అని ఆయన చెప్పారు. రైతులకు అనుభవించే ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు…

Read More
Revanth Reddy to Increase Pension Scheme

Revanth Reddy: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరం కానుక!!

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో కొత్త హామీలు ఇచ్చింది. వాటిలో అత్యంత ముఖ్యమైనది ఆసరా పింఛన్ల పెంపు. ఇది ముఖ్యంగా వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు కోసం చేసిన పథకాలు. 2024 జనవరి లేదా ఫిబ్రవరి నాటికి ఈ పెంపు అమలుకు వస్తుంది. ఈ పెంపు ప్రజలు ఆశించినట్లుగా ఉంటే, వారు తమ ఖాతాల్లో డబుల్ పింఛన్లను పొందేందుకు సిద్ధంగా ఉండవచ్చు….

Read More