Chandrababu: రాజధాని అమరావతిపై చంద్రబాబు షాకింగ్ నిర్ణయం ?

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలియచేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కావడం జరిగింది. సీఆర్డీఏ అథారిటీ అమోదించిన 20 సివిల్ పనులకు ఆమోదాన్ని తెలియచేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. రాజధానిలో చేపట్టనున్న ఈ 20 సివిల్ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 11,467 కోట్ల మేర వ్యయం అవుతుందని వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి…

Read More

Manchu Family Farmhouse: మోహన్ బాబు ఎదుటే బౌన్సర్ల దాడి..మంచు విష్ణు, మనోజ్ ల వీడియో వైరల్!!

Manchu Family Farmhouse: మంచు కుటుంబం ఫామ్‌హౌస్ వద్ద జరిగిన ఓ ఘటనా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, మోహన్ బాబు సమక్షంలోనే ఒక బౌన్సర్ ఇద్దరు యువకులపై దాడి చేయడం మరియు వారి మొబైల్ ఫోన్లు లాక్కోవడం కనిపిస్తోంది. ఈ సంఘటన మంచు కుటుంబం గురించి వివిధ రకాల విమర్శలకు దారితీస్తుంది. Bouncer Assaults Youths at Manchu Family Farmhouse ఈ వీడియోలో మోహన్ బాబు తన కుర్చీలో…

Read More

Telangana Thalli: తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పు ?

Telangana Thalli: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత… కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎవరికి నచ్చిన విధానాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ లోగోను మార్చారు. అలాగే టీఎస్ ను కాస్త టీజీ గా మార్చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక అటు… తెలంగాణ తల్లి విగ్రహం కూడా మారిపోయింది. Telangana Thalli Telugu thalli flyover name change డిసెంబర్ 9 అంటే నిన్నటి రోజున తెలంగాణ తల్లి…

Read More

Revanth Reddy: కాంగ్రెస్ ఏడాది పాలన…కేసీఆర్ కన్నా రేవంత్‌కే ఎక్కువ వ్యతిరేకత ?

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. డిసెంబర్ 9వ తేదీ నాటికి రేవంత్ రెడ్డి సర్కారుకి సంవత్సరం పూర్తవుతుంది. ఈ సందర్భంగా ప్రజా పాలన విజయోత్సహాలు నిర్వహించడానికి సిద్ధమైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నవంబర్ 14 నుంచి మొదలైన ఈ సెలబ్రేషన్స్ డిసెంబర్ 9వ తేదీతో విజయవంతంగా పూర్తవుతాయి అన్న మాట. Revanth Reddy Raghunandhan rao comments on Revanth Reddy ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…

Read More

Cm Revanth Reddy: రేవంత్ రెడ్డికి షాక్… డిసెంబర్ 9 పై సోనియమ్మ సంచలన నిర్ణయం ?

Cm Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. దీంతో గత మూడు రోజుల నుంచి తెలంగాణ ప్రజా పాలన ఉత్సవాలను… నిర్వహిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. అలాగే ఇవాల్టి రోజున.. తెలంగాణ తల్లి కొత్త రూపంతో ఉన్న విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. Cm Revanth Reddy sonia gandhi big shock Cm Revanth Reddy ఇప్పటికే తెలంగాణ సచివాలయంలో తెలంగాణ…

Read More

YCP: జనసేనలోకి విజయ సాయి, ధర్మాన… షాక్ లో జగన్ ?

YCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఏపీలో అధికారం కోల్పోయిన వైసిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి దూరమై కొంతమంది నేతలు తెలుగుదేశం కూటమిలోకి చేరిపోతున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి బలమైన లీడర్లు కూడా వైసీపీని వీడారు. YCP ycp vijayasai reddy dharmana into janasena party అయితే తాజాగా వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్…

Read More

Telangana: కాంగ్రెస్ ఏడాది పాలనపై సంచలన సర్వే.. రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగలనుందా ?

Telangana: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. అయితే ఈ ఏడాది కాలంలో.. అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం…. విమర్శలకు తావులేపింది. ఒక ప్రభుత్వం ఏర్పడితే దాదాపు మూడు సంవత్సరాల వరకు ఎక్కడ వ్యతిరేకత అనేది కనిపించదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు అయిన తర్వాత… ఏడాది తిరగకముందే ముసలం నెలకొంది. Telangana Ktr Comments On Revanth reddy Govt కాంగ్రెస్ నేతలు జనాల్లోకి…

Read More

Telangana Thalli: తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం..బతుకమ్మ ఎక్కడా ?

Telangana Thalli: తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం రాజుకుంది. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ఎక్కడా ? అంటూ తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. తాజాగా రేవంత్‌ రెడ్డి సర్కార్‌… తెలంగాణ తల్లి రూపం విడుదల చేసింది. ఈ నెల 9న సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. Telangana Thalli Telangana Thalli Will Lanched on dec 9th ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి రూపాన్ని తీర్చిదిద్దారు. అటు చేతిలో…

Read More

Pushpa 2 tragedy: సంధ్య థియేటర్ వివాదం.. దిల్ రాజు ‘గేమ్ చేంజర్’ కి భారీ నష్టం!!

Pushpa 2 tragedy: ‘పుష్ప 2’ సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాద ఘటన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలపై నిషేధం విధించటంతో సినీ పరిశ్రమలో పెద్ద కలకలం రేగింది. ఈ నిర్ణయం సినిమాల నిర్మాతలకు మరియు ప్రేక్షకులకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటన నేపథ్యంలో…

Read More

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ అరెస్టు.. పరారీలో PA ఏపీ రాజకీయాల్లో పెరుగుతున్న ఉత్కంఠ!!

Vallabhaneni Vamsi: గన్నవరం రాజకీయాలు ఇప్పుడు వేడెక్కాయి! గన్నవరం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వల్లభనేని వంశీకి చెందిన పీఏ రాజాను పోలీసులు అరెస్టు చేయడం, ఆ తరువాత 11 మందిని అదుపులోకి తీసుకోవడం వల్ల గన్నవరం రాజకీయాల్లో ఉత్కంఠ పెరిగింది. రాజా, వంశీ అనుచరులను పోలీసులు విచారిస్తున్నారు, మరియు ఈ అరెస్టుల సీక్వెన్స్ రాష్ట్ర రాజకీయాల్లో మరింత దుమారం రేపుతోంది. YCP leader Vallabhaneni Vamsi under police investigation 2019-24 మధ్య కాలంలో టీడీపీ…

Read More