Konda Surekha: ఉత్తంకుమార్ రెడ్డి పరువు తీసిన కొండా సురేఖ ?
Konda Surekha: తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కులగనన విషయంలో కాంగ్రెస్ మంత్రులు… తమకు నచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. తాజాగా శాసనమండలి సాక్షిగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పరువు తీసి కొండా సురేఖ సంచలనానికి దారి తీశారు.

Konda Surekha slams uttam kumar reddy
కూరలో కరివేపాకు తీసేసినట్లు ఉత్తంకుమార్ రెడ్డి మాటలు నమ్మవద్దు అంటూ ఆమెకు ఉండే బద్దలు కొట్టడం జరిగింది. రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి కులగనన వివరాలను మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వివరించడం జరిగింది. అయితే అవే విషయాలను మళ్లీ తాజాగా అసెంబ్లీలో చెబుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఈ నేపథ్యంలోనే ఉత్తంకుమార్ రెడ్డి పరువు తీసారు కొండా సురేఖ. ఇప్పటివరకు అసలు కులగన వివరాలను మేము బయట పెట్టలేదని అసెంబ్లీ సాక్షిగా తెలిపారు కొండా సురేఖ. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక పేపర్ కూడా బయటకు వెళ్లలేదని అబద్ధాలు చెప్పారని కొండ సురేఖ పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఉత్తంకుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయాలను అందరూ మర్చిపోయి ఇప్పుడు పెట్టలేదని అంటున్నారని ఆగ్రహిస్తున్నారు జనాలు.