22A Land Issue

revanth-reddy-telangana-politics-congress

Harish Rao: 22A బాధితులకు అండగా మాజీ మంత్రి.. రేవంత్ సర్కారు’ఆస్తులపై అరాచకం’!

తెలంగాణలో ప్రస్తుతం 22A భూముల వివాదం పెద్ద కలకలమే రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కొత్త రూల్స్ వల్ల సామాన్య జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొంత స్థలాలను అమ్ముకోలేక, ఎలాంటి కన్స్ట్రక్షన్ వర్క్స్ చేసుకోలేక ఓనర్లు నానా తంటాలు పడుతున్నారు. ఈ ల్యాండ్ ఇష్యూ రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. Harish Rao Backs…