Y.S. Jagan Reddy Reacts to Adani Allegations

Y.S. Jagan Reddy: అదానీ తో జగన్ కు సంబంధం.. మాజీ ముఖ్యమంత్రి ఏమన్నాడంటే?

Y.S. Jagan Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, అదానీ కేసుకు తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తన ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రాష్ట్ర ఆదాయాన్ని పెంచాయని, కాబట్టి చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే తన ప్రభుత్వమే సమర్థంగా పని చేసిందని పేర్కొన్నారు. Y.S. Jagan Reddy Reacts to Adani Allegations పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రులను కలవడం సాధారణమని, ప్రతీ ప్రభుత్వం…

Read More