committee meeting postponed

threemen-committee-andhra-pradesh-ap

Threemen Committee: ఆగస్టు 24న త్రీమెన్ కమిటీ మీటింగ్.. ఏపీ అసెంబ్లీ ఎఫెక్ట్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న టాపిక్ ఏంటంటే.. థ్రీమెన్ కమిటీ మీటింగ్ వాయిదా పడటమే. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, మంత్రులు, అధికారులు అందరూ బిజీగా ఉండటంతో సోమవారం జరగాల్సిన ఈ కీలక భేటీని ఆగస్టు 24వ తేదీకి మార్చారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా విడుదలైంది, దీంతో ఈ వార్త…