General Elections

rahul gandhi: ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెసే ఏకైక ప్రత్యామ్నాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత ప్రతిపక్షాలదేనని స్పష్టం చేశారు.