Gummanur Jayaram Comments On Journalists

Gummanur Jayaram: తప్పుడు వార్తలు రాస్తే.. రైలు పట్టాల కింద వేసి తొక్కిస్తా?

Gummanur Jayaram: తనపై తప్పుడు వార్తలు రాస్తే జర్నలిస్టులను రైలు పట్టాల పైన వేసి తొక్కించి చంపేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు టిడిపి పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. అయితే.. తాజాగా గుమ్మనూరు జయరాం చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనపై ఈ మధ్యకాలంలో తప్పు వార్తలు విపరీతంగా రాస్తున్న క్రమంలో… అనుచరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు గుమ్మనూరు జయరాం. Gummanur Jayaram Comments On Journalists ఈ సందర్భంగా…

Read More