
CM REVANTH REDDY : బినామీ కంపెనీని కాపాడుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులను బలి చేస్తున్న రేవంత్ రెడ్డి
CM REVANTH REDDY : తన బినామీ కంపెనీని కాపాడుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులను బలి చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా KLSR ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన కేసులో సాక్ష్యాలు మాయం చేశారు తెలంగాణ ప్రభుత్వ అధికారులు. సాక్ష్యాధారాలు ఎలా మాయం అయ్యాయని హైకోర్టు చీఫ్ జస్టిస్ అసహనం వ్యక్తం చేశారు. ఈ KLSR…
