
Red Fort: 80వ స్వాతంత్ర దినోత్సవం.. ప్రధాని మోదీ సంచలన ప్రసంగం!
80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద వేడుకలు అంబరాన్నంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ ఏడాది వేడుకల్లో యువశక్తికి, విక్షిత్ భారత్ లక్ష్యానికి పెద్దపీట వేస్తూ, మొదటిసారిగా వందేమాతరం గీతాన్ని అధికారికంగా ఆలపించనున్నారు.








