
జమ్మూ కాశ్మీర్ పై అమెరికా స్టాండ్ తో అలర్ట్ అయిన ఇస్లామాబాద్ – పూర్తి వివరాలు
జమ్మూ కాశ్మీర్పై అమెరికా రాయబారి వ్యాఖ్యలతో భారత్-పాకిస్థాన్ మధ్య దౌత్య వివాదం తలెత్తింది. ఈ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించిన పాక్, యూఎస్ డిప్లొమాట్ను సమన్ చేసింది. మరోవైపు ఢిల్లీలోని పాక్ హై కమిషన్ వద్ద భద్రతను భారత్ పూర్తిగా ఉపసంహరించుకోవడం సౌత్ ఏషియా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
