Parliament House

rahul gandhi: ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెసే ఏకైక ప్రత్యామ్నాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత ప్రతిపక్షాలదేనని స్పష్టం చేశారు.

monsoon session: విపక్షాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి.. రాంచీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది

Opposition parties intensify pressure on the government during the Monsoon Session with a march to Parliament, demanding Amit Shah's statement on student attacks, a discussion on the Ram Mandir theft, and Jammu & Kashmir statehood. Meanwhile, protests escalate in Ranchi over JPSC exam irregularities.