Parvesh Saheb Singh Verma is leading in the Delhi race

Delhi CM: ఢిల్లీ ముఖ్యమంత్రిగా “జెయుంట్ కిల్లర్”…?

Delhi CM: ఢిల్లీ రేసులో “జెయుంట్ కిల్లర్” పర్వేశ్ సాహెబ్ సింగ్ వర్మ ముందంజ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. “ఆప్” అరవింద్ కేజ్రివాల్ ను ఓడించింది ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఈ పర్వేశ్ సాహెబ్ సింగ్ వర్మ. బిజేపి విజయానికి “పూర్వాంచల్” వాసులు దోహదం చేశారు. “పూర్వాంచల్” వాసుల్లో ఈశాన్య ఢిల్లీ బిజేపి ఎమ్.పి మనోజ్ తివారి పరపతి ఉన్న నాయకలు. రాజకీయ నాయకుడుగా భోజ్ పురి సినీ నటుడు మనోజ్ తివారి మారిపోయారు….

Read More