
Telangana Assembly : గందరగోళంతో తెలంగాణ అసెంబ్లీ వాయిదా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ హెచ్చరిక!!
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) గవర్నర్ ప్రసంగంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “గవర్నర్ ప్రసంగాన్ని మనస్ఫూర్తిగా చదవలేదు. 15 నెలల పాలనను 36 నిమిషాల్లో ముగించారు” అంటూ విమర్శలు గుప్పించారు. Telangana Assembly Heated Debate Continues దీనిపై ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ (Aad Srinivas) స్పందిస్తూ, “మా ప్రభుత్వం 21 వేల కోట్ల…