Telangana Assembly Witnesses Heated Political Debate

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో దుమారం.. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి ఫైర్!!

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తీవ్ర చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రైతు రుణమాఫీ (Farmers Loan Waiver) అమలు కాలేదని, రైతు భరోసా (Farmers Welfare) అందలేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. Telangana Assembly Witnesses Heated Political Debate ఈ సందర్భంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ, కేసీఆర్ దళితుడిని సీఎం…

Read More