
BRS: కాంగ్రెస్ లో కలకలం.. కేసీఆర్ కు దగ్గరవుతున్న యెన్నం శ్రీనివాస్ రెడ్డి ?
BRS: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కలకలం నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను రహస్యంగా కలిశారట మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్…
