cm revanth: చేతబడి తిరగబడితే అష్టదిగ్బంధనమే – సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి KPHBలో ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి KPHBలో ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి.

పార్లమెంట్ మాన్సూన్ సెషన్లో విపక్షాల హోరు, మోదీపై విమర్శలు, ఇరాన్-యుద్ధ టెన్షన్, ట్రంప్ సీక్రెట్ ప్లాన్, ఎయిర్ ఇండియా పైలట్ కేసు, FSSAI నిబంధనలు, సోలార్ ఎక్లిప్స్.. తాజా వార్తలన్నీ ఇక్కడ.

వైసీపీ అధినేత జగన్ జైలు యాత్రపై రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. కర్నూలు టూర్లో BRS ఫ్లెక్సీలు, కేటీఆర్తో సాన్నిహిత్యం చర్చనీయాంశమైంది. ఈ యాత్ర పరామర్శ కాదా, టైమ్ పాసా అని ప్రశ్నలు వస్తున్నాయి.

అమరావతిలో సీఎం చంద్రబాబు స్టీల్ బ్రిడ్జి మరియు సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు అభివృద్ధికి దోహదపడతాయని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పేదలకు ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

టీడీపీ నేత సప్తగిరి ప్రసాద్ జగన్ జైలు యాత్రలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలు పరామర్శ వెనుక రాజకీయ ఎజెండా ఉందా? గ్రూప్ పరీక్షల అక్రమాలు, ప్రజల వ్యతిరేకతపై ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ జాతీయ సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ ఆయనను సమర్థించింది.

క్రికెట్ చరిత్రలోనే అత్యంత అవమానకరమైన రికార్డుల్లో ఒకటిగా నిలిచిపోయింది ఈ మ్యాచ్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు ఏకంగా 54 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. ఇంతటి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఆ జట్టు మరోసారి మైదానంలో కనిపించాలంటే ఎంతో ధైర్యం చూపించాల్సి ఉంటుంది. ప్రపంచ క్రికెట్లో అత్యంత బలమైన జట్లలో ఒకటిగా పేరున్న…

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా ముదురుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇంకా పూర్తిస్థాయిలో బలపడకపోయినా, వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఈ నెల 18వ…

దేశంలో ఇథనాల్ ఉత్పత్తి ఇప్పుడు అంచనాలకు మించి పెరిగిపోయింది. పెట్రోల్లో ఇథనాల్ కలపడం ఇప్పటికే భారీ స్థాయిలో జరుగుతోంది. కానీ, ఈ అదనపు ఇథనాల్ను ఎక్కడ వినియోగించాలనే దానిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దశలో ఉంది. ఇప్పుడు పెట్రోల్ తర్వాత మరో రంగంలో ఇథనాల్ను కలపాలనే ఆలోచనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో, డీజిల్లో ఇథనాల్…