
Chandrababu: హరికృష్ణ కూతురుకు కీలక పదవి?
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వైసీపీ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏపీలో మూడు రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, అలాగే ఆర్ కృష్ణయ్య… ఈ ముగ్గురు వైసీపీ పార్టీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. Chandrababu Chandrababu Big post Nandamuri Harikrishna Daughter Suhasini దీంతో ఈ ముగ్గురి రాజ్యసభ…