BRS Leaders Discuss MLC Candidate Selection

Telangana MLC: మరో బీఆర్‌ఎస్ నేత కి పోలీసుల నోటీసులు.. భయం భయంగా గులాబీ నేతలు!!

Telangana MLC: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికు మరోసారి మొయినాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కోడిపందాల కేసుకు సంబంధించి శుక్రవారం విచారణకు హాజరు కావాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు మాదాపూర్‌లోని ఆయన నివాసానికి నోటీసులు అతికించారు. Telangana MLC Faces Cockfight Allegations గత నెలలో మొయినాబాద్ సమీపంలోని ఒక ఫామ్‌హౌస్‌లో భారీ స్థాయిలో కోడిపందాలు (Cockfights) మరియు క్యాసినో నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడి సందర్భంగా 64 మంది అనుమానితులను…

Read More
Bandi Sanjay Sings Modi Devotional Song

Bandi Sanjay: మోదీపై బండి సంజయ్ పాట.. ప్రశంసల జల్లు.. బీజేపీ కార్యకర్తల హర్షం!!

Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తనలోని గాయకుడిని బయటపెట్టారు. రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉంటూ, ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేసే సంజయ్… ఇప్పుడు తన గాత్రాన్ని ఉపయోగించి ఓ పాట పాడి ఆకట్టుకున్నారు. దాదాపు ఏడాది క్రితం విడుదలైన ‘నమో.. నమో.. నరేంద్ర మోదీ’ పాటను ఓ రికార్డింగ్ స్టూడియోలో హుషారుగా ఆలపించారు. Bandi Sanjay Sings Modi Devotional Song ‘నమో.. నమో.. నరేంద్ర మోదీ.. పలుకుతున్నది యువత…

Read More
Telangana Assembly Witnesses Heated Political Debate

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో దుమారం.. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి ఫైర్!!

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తీవ్ర చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రైతు రుణమాఫీ (Farmers Loan Waiver) అమలు కాలేదని, రైతు భరోసా (Farmers Welfare) అందలేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. Telangana Assembly Witnesses Heated Political Debate ఈ సందర్భంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ, కేసీఆర్ దళితుడిని సీఎం…

Read More

KCR: కేసీఆర్ జీతం వెంటనే ఆపేయండి?

KCR: గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీతభత్యాలు వెంటనే నిలిపివేయాలంటూ… అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు లేఖ రాశారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ అసెంబ్లీకి రాకుండానే కల్వకుంట్ల చంద్రశేఖర రావు జీతం తీసుకుంటున్నాడని కాంగ్రెస్ కార్పొరేటర్ రాజశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. Letter to Assembly Speaker Gaddam Prasad, requesting immediate suspension of salary and allowances of KCR వెంటనే ఆయన జీతాలు… ఆపేయాలని కూడా అసెంబ్లీ స్పీకర్ గడ్డం…

Read More

Pakisthan: పాక్ లో టెన్షన్ టెన్షన్… రైలును హైజాక్ చేసిన ఉగ్రవాదులు ?

Pakisthan: పాక్ లో టెన్షన్ టెన్షన్… రైలును హైజాక్ చేసారు ఉగ్రవాదులు. రైలుని హైజాక్ చేసిన బీఎల్‌ఏ ఉగ్రవాదులు అందరిని వణికిస్తున్నారు. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ రైలును హైజాక్ చేసారు ఉగ్రవాదులు. Pakistan Train Hijack 30 Security Personnel Killed, 214 Still In Captivity క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న రైలుపై కాల్పులు జరిపి.. తమ అధీనంలోకి తీసుకున్నారని అంటున్నారు….

Read More
Chandrababu Naidu :Chandrababu Naidu :

Chandrababu Naidu : మహిళా భద్రత కోసం శక్తి యాప్ ప్రారంభం.. సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు!!

Chandrababu Naidu :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. శాసనసభలో ప్రసంగించిన ఆయన, ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మహిళా భద్రతను మెరుగుపర్చేందుకు శక్తి యాప్ (Shakti App) ప్రారంభించామని, ఆపదలో ఉన్న మహిళలు ఫిర్యాదు చేస్తే వెంటనే పోలీసులు స్పందిస్తారని తెలిపారు. మహిళలపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గత ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా…

Read More
KTR Slams Congress Over Telangana Crisis

KTR Slams Congress : రైతుల గుండెలు మండిపోతున్నాయి.. సాగునీటి సమస్యలు.. రైతన్న బిక్కుబిక్కుమంటున్నాడు – కేటీఆర్ విమర్శలు!!

KTR Slams Congress : తెలంగాణ వ్యవసాయ రంగం ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రైతులు సాగునీటి కొరత (Water Scarcity) మరియు విద్యుత్ కోతల (Power Cuts) వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ బీఆర్‌ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ప్రకారం, కేసీఆర్ (KCR) హయాంలో సకాలంలో రైతు బంధు (Rythu Bandhu), 24 గంటల ఉచిత విద్యుత్ (24-hour free…

Read More
No Sign of Missing Workers in SLBC Tunnel

SLBC Tunnel: 18వ రోజు సహాయక చర్యలు.. ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో కార్మికుల ఆచూకీ లేదు!!

SLBC Tunnel: నంద్యాల జిల్లాలో ఎస్ఎల్‌బీసీ (సుజల స్రవంతి లిఫ్ట్ బకెట్ క్యానాల్) టన్నెల్ సహాయక చర్యలు 18వ రోజుకు చేరుకున్నాయి. గత కొన్ని రోజులుగా భారీ స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టినా, గల్లంతైన కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. అధికారులు అధునాతన సాంకేతికతను వినియోగించి, సహాయక చర్యలను మరింత వేగవంతం చేస్తున్నారు. No Sign of Missing Workers in SLBC Tunnel ఈ క్రమంలో మార్చి 11న అన్వీ రోబో బృందం టన్నెల్‌లోకి ప్రవేశించనుంది….

Read More
Delhi Capitals Prepares for IPL 2025

Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పోస్టు.. ఆ ఇద్దరిలో ఎవరికి?

Delhi Capitals: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్ 2025 పై ఉంది. మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్‌లో, ఛాంపియన్స్ ట్రోఫీలో కలిసి ఆడిన భారత ఆటగాళ్లు ఇప్పుడు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. అయితే, ఎక్కువ జట్లు తమ కెప్టెన్లను ప్రకటించినప్పటికీ, ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా తమ కెప్టెన్‌ను ప్రకటించలేదు. గత సీజన్‌లో రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, ఇప్పుడు అతను లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరాడు….

Read More
Nitin Gadkari Highlights Risks of Lowering Tax Rates

Nitin Gadkari: ట్యాక్స్ తగ్గించమని అడగొద్దు.. జీఎస్టీ పై కేంద్ర ప్రభుత్వం బెదిరింపు ధోరణి.. నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు!!

Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పరిశ్రమల వర్గాలకు ముఖ్యమైన సూచనలు అందించారు. ఆయన ప్రకారం, పరిశ్రమలు జీఎస్టీ మరియు ఇతర పన్నుల తగ్గింపులను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆదాయ పరిమాణాన్ని కాపాడుకోవడం అవసరమని, పన్నుల తగ్గింపులు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని ఆయన హెచ్చరించారు. Nitin Gadkari Highlights Risks of Lowering Tax Rates ముఖ్యంగా, పరిశ్రమలు తరచుగా పన్ను తగ్గింపుల కోసం ఒత్తిడి చేస్తూనే ఉంటాయని,…

Read More