
Tirumala: తెరపైకి మరో వివాదం…తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం
Tirumala: తిరుమల సన్నిధిలో మరో వివాదం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో రాజకీయ పోస్టర్ తాజాగా కలకలం రేపింది. ఏకంగా శ్రీవారి ఆలయం ముందు అన్న డీఎంకే పోస్టర్ తో రచ్చ చేశారు కొంతమంది అన్న డీఎంకేకు సంబంధించిన నాయకులు.పోస్టర్ లో పొలిటికల్ లీడర్స్ జయలలిత, పలని స్వామి చిత్రాలు కూడా ఉన్నాయి. తమిళనాడుకు…
