
Harish Rao: గోదావరి బోర్డులో తెలంగాణ ప్రాజెక్టుల నిలుపుదలపై రేవంత్పై ఫైర్
తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డు (GRMB) ఎజెండాలో తెలంగాణకు సంబంధించిన ఏడు ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని ప్రతిపాదించినా.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఊరుకుందని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ నిలదీసిన తర్వాతే స్పందించడం…









