
TELANGANA : ఎమ్మెల్యేలు దానం, కడియంలకు ఊరట.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్
TELANGANA : తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల పై దాఖలు అయిన అనర్హత పిటిషన్ల పై స్పీకర్ ఇవాళ తుది నిర్ణయాన్ని ప్రకటించారు. విచారణ అనంతరం కడియం, దానం నాగేందర్కు ఊరట లభించింది. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు.…
