Krishna River

భారీ వర్షాలతో కృష్ణా నది ఉగ్రరూపం: ప్రాజెక్టుల నీటి మట్టాలు, వరద పరిస్థితి లైవ్ అప్డేట్

కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలతో శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీల్లోకి భారీ వరద ప్రవాహాలు చేరుతున్నాయి. నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరుకోవడంతో దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజా ఫ్లడ్ అప్డేట్స్ కోసం చూడండి.

Srinivas Goud

Srinivas Goud: శ్రీనివాస్ గౌడ్‌ హెచ్చరిక.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ అక్రమ ప్రాజెక్టులను ఆపండి!!

Former Minister Srinivas Goud urges Mahabubnagar leaders to unite against Karnataka’s illegal Almatti dam height raise and Andhra’s unauthorized RDS water projects, which threaten Telangana’s irrigation. He highlights Congress plots, BRS successes in expanding cultivation to 10 lakh acres, and calls for completing Palamuru Project.

Telangana

Water Storage: వర్షాల కొరతతో తెలంగాణలో నీటి సంక్షోభం- జల సంక్షోభం తప్పాదా?

Telangana faces a severe water crisis, with reservoirs 32% below normal storage, per Central Water Commission data. India's overall live storage is 32.38%, highlighting drought conditions. Neighboring Andhra Pradesh shows 21% surplus, while Telangana's Mid Maneru Dam is nearly depleted, raising alarms.

image

వంగవీటి ఆశాకిరణ్: పొలిటికల్ ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సంచలనం

Vangaveeti Asha Kiran likely entering active politics, with Jana Sena as her probable destination ahead of 2029 delimitation. She plans meeting Deputy CM Pavan Kalyan, demanding a district named after her father. No official confirmation yet, fueling speculation in Andhra Pradesh.

CM REVANTH REDDY

CM REVANTH REDDY : కృష్ణా, గోదావ‌రి జ‌లాల పంపిణీ.. సీఎం రేవంత్ రెడ్డి సెన్షేష‌న‌ల్ ట్వీట్..!

CM REVANTH REDDY : తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ద‌శాబ్దాలుగా నెల‌కొన్న కృష్ణా, గోదావ‌రి జ‌లాల పంపిణీ అంశాలు ఇంకా ప‌రిష్కారం కాలేదు. ఈ విష‌యం ఇరు రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు నేత‌లు ప‌లు సంద‌ర్భాల్లో ఒక‌రిపై మ‌రొక‌రూ విమ‌ర్శించుకున్న విష‌యం విధిత‌మే. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ట్వీట్…